CM Revanth Reddy: గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy Met Governor CP Radhakrishnan Today
x

CM Revanth Reddy: గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

Highlights

CM Revanth Reddy: మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లనున్న సి.పి. రాధాకృష్ణన్

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 31న తెలంగాణకు కొత్త గవర్నర్‌ రానున్నారు. ప్రస్తుత గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories