Akbaruddin Owaisi: నిజంగా కరెంట్ చోరీ జరిగితే మేము అడ్డుకుంటాం

Akbaruddin Owaisi Speech In Telangana Assembly
x

Akbaruddin Owaisi: నిజంగా కరెంట్ చోరీ జరిగితే మేము అడ్డుకుంటాం 

Highlights

Akbaruddin Owaisi: విద్యుత్‌శాఖ మంత్రి ఈ అంశంపై వివరణ ఇవ్వాలి

Akbaruddin Owaisi: పాతబస్తీలో కరెంట్ చోరీ జరగుతుందని కొందరు రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారని.. నిజంగా కరెంట్ చోరి జరగితే మేము అడ్డుకుంటామన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. విద్యుత్ శాఖ మంత్రి ఈ అంశంపై వివరణ ఇవ్వాలన్నారు. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో MIM ప్రజాప్రతినిధులు ఉన్నారని, అక్కడ BRS ప్రతినిధులకు ఇచ్చినట్టే MIM ప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories