Vikarabad: కేశవరెడ్డి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి మృతి

3rd Class Student Died In Keshava Reddy School
x

Vikarabad: కేశవరెడ్డి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి మృతి

Highlights

Vikarabad: స్కూల్‌లో విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు

Vikarabad: వికారాబాద్ జిల్లా చిలాపూర్‌ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం జరిగింది. కేశవరెడ్డి పాఠశాలలో 3వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. స్కూల్‌లో విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదడంతో.. అస్వస్థతకు గురికావడంతో ఇంటికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. తన కుమారుడిని ఉపాధ్యాయుడు కొట్టడంతోనే మృతి చెందాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం మాత్రం బెడ్‌పై నుంచి కిండపడటంతో స్టూడెంట్ పేరెంట్స్‌ ఇంటికి తీసుకెళ్లారని.. అక్కడే మృతి చెందాడంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories