మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష

Review with CMs of Maoist affected states
x

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష

Highlights

అమిత్‌షా నేతృత్వంలో జరగనున్న సమావేశం

ఇవాళ కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

అమిత్‌షా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. భేటీకి ఏపీ, తెలంగాణ, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. 2026 నాటికి మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా భేటీ జరగనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories