PM Modi: పారాలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని మోడీ ఫోన్‌కాల్..!

PM Modi
x

PM Modi

Highlights

PM Modi: పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు.

PM Modi: పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. పతకాలు సాధించిన మోనా అగర్వాల్, ప్రీతిపాల్, మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్‌లను మోడీ అప్రిసియేట్ చేశారు. తమ ప్రదర్శనలతో విజేతలుగా నిలిచి దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. దేశానికి మరిన్ని పతకాలు సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories