Narendra Modi: రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

pm-modi-attend-the-india-community-event-in-austria
x

PM MODI: ప్రపంచానికి భారత్ బౌద్ధాన్నిచ్చింది..యుద్ధాన్ని కాదు:ప్రధాని మోదీ

Highlights

Narendra Modi: 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోడీ

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు చేరుకున్నారు. 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో రష్యా అధ్యక్షులు పుతిన్‌తో కలిసి మోడీ పాల్గొంటారు. ఈ సదస్సులో రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

ఇక, మోడీ కోసం పుతిన్‌ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. రష్యాలోని ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. రష్యా పర్యటనను ముగించుకుని మోడీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories