NITI Aayog: నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

PM Modi to Chair NITI Aayog Meeting Today
x

NITI Aayog: నేడు ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

Highlights

NITI Aayog: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది.

NITI Aayog: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. వికసిత భారత్ 2047 అజెండాపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల బలోపేతం... 5లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అధిగమించడంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతుండగా... సీఎంలు రేవంత్‌, సిద్ధరామయ్య, సుఖ్విందర్‌సింగ్‌లు నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories