JaiShankar: క్వాడ్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది

India will host the Quad Summit Says JaiShankar
x

JaiShankar: క్వాడ్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది

Highlights

JaiShankar: జపాన్ పర్యాటనలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్

JaiShankar: ఈ ఏడాది జరిగే క్వాడ్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. జపాన్ పర్యాటనలో ఉన్న ఆయన ఆ దేశ ముఖ్యనేతలతో సమావేశమై.. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. క్వాడ్‌ సదస్సు అజెండాపైనా చర్చించినట్టు తెలిపారు. సభ్య దేశాలు పరస్పరం సహకారం చేసుకుని అభివృద్ధిలో ముందు సాగాల్సిన అవసరం ఉందన్నారు కేందమంత్రి జైశంకర్.

Show Full Article
Print Article
Next Story
More Stories