Chhattisgarh: బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

Five Dead After Inhaling Poisonous Gas Inside Well in Chhattisgarh
x

Chhattisgarh: బావిలో విషవాయువులు పీల్చి ఐదుగురు మృతి

Highlights

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. జాంజ్‌గిర్‌లో బావిలో పడి ఐదుగురు మృతి చెందారు.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో విషాదం చోటు చేసుకుంది. జాంజ్‌గిర్‌లో బావిలో పడి ఐదుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఒకరిని కాపాడే ప్రయత్నంలో ఒకరు బావిలో దిగి ఐదుగురు చనిపోయారు. బావిలో గ్యాస్ లీకేజీ కారణంగా ఐదుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతదేహాలు వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories