Lady of Justice Statue: కళ్లు తెరిచిన న్యాయదేవత..సుప్రీంకోర్టులో పెనుమార్పు

Lady of Justice Statue: కళ్లు తెరిచిన న్యాయదేవత..సుప్రీంకోర్టులో పెనుమార్పు
x
Highlights

Lady of Justice Statue: భారతీయ న్యాయవ్యవస్థలోనే చారిత్రక ఘట్టం. న్యాయవ్యవస్థ చిహ్నం పూర్తిగా మారిపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఉన్న లేడీ జస్టిస్ మునుపటి విగ్రహం ఆమె. ఎడమ చేతిలో కత్తి, ఆమె కుడిలో చేతిలో స్కేల్స్ ఉన్నాయి.

Lady of Justice Statue: భారతీయ న్యాయవ్యవస్థలోనే చారిత్రక ఘట్టం. న్యాయవ్యవస్థ చిహ్నం పూర్తిగా మారిపోయింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గ్రంథాలయంలో ఉన్న లేడీ జస్టిస్ మునుపటి విగ్రహం ఆమె. ఎడమ చేతిలో కత్తి, ఆమె కుడిలో చేతిలో స్కేల్స్ ఉన్నాయి.

లేడీ ఆఫ్ జస్టిస్ కళ్లకు గంతలు కట్టడం పెద్ద విషయం. దీని గురించి చాలా మంది చట్టానికి కళ్లులేవని..అసలు న్యాయదేవత కళ్లకు గంతలు ఎందుకు కట్టారన్న సందేహాలు ఎన్నో వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానన్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆదేశించిన కొత్త న్యాయదేవత విగ్రహం పూర్తి భిన్నంగా ఉంది. కొత్త విగ్రహానికి చట్టానికి కళ్లులేవనే నానుడి మార్చేందుకు న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేవు. కళ్లపై కట్టిన నల్లని వస్త్రం కనిపించదు. ఒక చేతిలో స్కేల్,మరొక తిలో కత్తికి బదులుగా భారత రాజ్యాంగం ఉంటుంది.

న్యాయవ్యవస్థ ముందు అందరూ సమానమేనని కళ్లకు గంతలు కట్టుకున్న మహిళా విగ్రహం ప్రజలకు తెలుపుతోంది. కానీ కొత్త న్యాయదేవత విగ్రహంలో మాత్రం కొలువులు సమానత్వ సందేశాన్ని ఇస్తుంది. కానీ చట్టం కళ్లు తెరిచింది. కత్తికి బదులుగా రాజ్యాంగ పుస్తకం ఉండటం చూస్తుంటే చట్టం సాధనం రాజ్యాంగం అని చెబుతోంది. అలాగే అంతకుముందు కళ్లకు గంతలు కట్టుకున్న విగ్రహం కొంతమేరకు వలసపాలనకు మూలం.కొత్త విగ్రహం భారతీయ మహిళ వలే ఉంది. ఒక రకంగా చూస్తుంటే ఇది న్యాయదేవతలా కనిపిస్తుంది.

ఇక నుంచి న్యాయవ్యవస్థలో ధర్మదేవత, న్యాయదేవత అన్యాయాన్ని సహించదని చెప్పడానికే ఈ తరహా చిహ్నాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories