Odisha: ఒడిశా బరిపాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Bad road accident in Odisha Baripada district
x

Odisha: ఒడిశా బరిపాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

Highlights

Odisha: అదుపుతప్పి బోల్తా పడ్డ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

Odisha: ఒడిశా బరిపాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో తెలంగాణకు చెందిన ఓ మహిళ ఉన్నట్లు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories