Kuwait Fire Accident: మృతుల్లో భారతీయులు ఉన్నట్లు సమాచారం
Kuwait Fire Accident: కువైట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 50 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ, తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్కు చెందిన వారని సమాచారం. దక్షిణ మంగాఫ్ జిల్లాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
Upon reaching back to Delhi after today’s two oath taking ceremonies, chaired a meeting to review the situation in the wake of the fire mishap in Kuwait, where people of Indian origin have been affected.
— Narendra Modi (@narendramodi) June 12, 2024
GoI is doing everything possible to assist those affected by this gruesome… pic.twitter.com/DVmeCcEGZH
Spoke to Kuwaiti FM Abdullah Ali Al-Yahya on the fire tragedy in Kuwait.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) June 12, 2024
Apprised of the efforts made by Kuwaiti authorities in that regard. Was assured that the incident would be fully investigated and that responsibility will be fixed.
Urged the early repatriation of the…
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire