మంటల్లో చిక్కుకున్న బస్సు: 25 మంది చిన్నారుల సజీవ దహనం

Bus catches fire 25 children burnt alive
x

మంటల్లో చిక్కుకున్న బస్సు: 25 మంది చిన్నారుల సజీవ దహనం

Highlights

బ్యాంకాక్ లో జరిగిన ప్రమాదంలో 25 మంది చిన్నారులు మృతి చెందారు. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి 38 మంది విద్యార్థులు, ఆరుగురు స్కూల్ టీచర్లతో...

బ్యాంకాక్ లో జరిగిన ప్రమాదంలో 25 మంది చిన్నారులు మృతి చెందారు. సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి 38 మంది విద్యార్థులు, ఆరుగురు స్కూల్ టీచర్లతో వస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లను రక్షించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారి సంఖ్య ఆధారంగా ఈ ప్రమాదంలో 25 మంది చనిపోయి ఉంటారని మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. బస్సులో మంటలు వ్యాపించడానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories