Delhi: స్వాతంత్ర్య దినోత్సవ సంబరానికి ఢిల్లీ ముస్తాబు.. 7.30గంటలకు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని

The Prime Minister Will Hoist The National Flag On The Red Fort At 7.30 PM
x

Delhi: స్వాతంత్ర్య దినోత్సవ సంబరానికి ఢిల్లీ ముస్తాబు.. 7.30గంటలకు ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని

Highlights

Delhi: జెండా ఆవిష్కరణ తర్వాత స్వాతంత్ర్య దినోత్సవ సందేశం

Delhi: సైనిక బలగాల ప్రదర్శన... త్రివిద దళాల కవాతుతో స్వాతంత్ర్య వేడుకలు కన్నులపండువగా సాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలో ప్రత్యేక వాతావరణం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేస్తారు. రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన తర్వాత ఎర్రకోటకు చేరుకుంటారు. సైనిక బలగాల చేత గౌరవ వందనం స్వీకరించి, 7 గంటల 30 నిమిషాలకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆతర్వాత జాతిని ఉద్ధేశించి స్వాతంత్ర్య దినోత్సవ సందేశమిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories