ధరణిపై కమిటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు

ధరణి పోర్టల్ తో సమస్యలపై అధ్యయనం చేయడానికి కమిటిని ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికి 3,49,514 మంది రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ధరఖాస్తులు చేశారు. ఇందులో 1,79,143 ధరఖాస్తులను పరిష్కరించినట్టుగా భట్టి విక్రమార్క చెప్పారు. ధరణిలో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూళ్లను, 10 సమాచార మాడ్యూళ్లను అందుబాటులోకి తెచ్చినట్టుగా ప్రభుత్వం వివరించింది. రాష్ట్ర బడ్జెట్ లో రూ. 72,659 కోట్లను ప్రతిపాదించినట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories