భూసమస్యల పరిష్కారానికి సమగ్రచట్టం తెస్తాం: రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వం అనర్హులకు రైతు భరోసాను అందించిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ చెల్లి్స్తామన్నారు. రూ. 500 బోనస్ కు 33 వరిధాన్యాలను గుర్తించినట్టుగా ఆయన చెప్పారు. పెండింగ్ ధరణి ధరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. భూసమస్యల పరిష్కారానికి సమగ్రచట్టం తీసుకురావాలని భావిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ధరణిలో ఎన్నో లోపాలను గుర్తించామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories