పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాం: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించామన్నారు. 2019 ఎన్నికలనాటికి పోలవరం ప్రాజెక్టు 73 శాతం పనులు పూర్తి చేసినట్టుగా ఆయన చెప్పారు. గత ఐదేళ్లు తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories