దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము



స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అన్ని కుల, మతాలను ఏకం చేసే పండగ స్వాతంత్ర్య దినోత్సవం అన్నారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మేకిన్ ఇండియా, మహిళా సాధికారతతో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందన్నారు ద్రౌపది ముర్ము.

Show Full Article
Print Article
Next Story
More Stories