మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు

మహిళల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ. 3 లక్షల కోట్లను కేటాయించింది. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీని తగ్గించింది. మరోవైపు స్టాంప్ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతిని ఇచ్చింది. ఎన్ పీ ఎస్ పథకంలో మార్పులను చేసింది. మైనర్లు కూడా ఈ పథకంలో చేరేందుకు అవకాశం కల్పించింది. జీఎస్టీ కారణంగా సామాన్యులపై పన్నుల భారంగా తగ్గిందని కేంద్రం అభిప్రాయపడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories