వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి: నిర్మలా

నాలుగు అంశాలపై ఈ బడ్జెట్ లో ఫోకస్ పెట్టినట్టుగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించినట్టుగా చెప్పారు. ఉద్యోగాలు, స్కిల్, ఎంఎస్ఎంఈలపై పూర్తిస్థాయి దృష్టి పెట్టినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో ఆమె తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమన్నారు. ద్రవ్యోల్బణం స్థిరంగా తగ్గుతూ 4 శాతానికి చేరనుందని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories