Independence Day 2023: రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్‌ దంపతులు..

YS Jagan Attends AT Home Program at Raj Bhavan in Vijayawada
x

Independence Day 2023: రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్‌ దంపతులు..

Highlights

AT Home Program: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

AT Home Program: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరిగుతోంది. ఎట్‌ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తులు, పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories