టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట

YCP leaders got relief in High Court in case of attack on TDP office
x

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట

Highlights

తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ నేతలు సజ్జల, తలశిల, దేవినేని అవినాష్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories