Purandeshwari: బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు గర్విస్తున్నాం

We are proud to have faith in BJP Says Purandeshwari
x

purandeshwari: బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు గర్విస్తున్నాం

Highlights

Purandeshwari: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం

Purandeshwari: దేశ ప్రజలు మరోసారి మోడీని ప్రధానిగా చూడాలని అనుకుంటున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె ఢిల్లీకి వెళ్లారు. బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు చాలా గర్విస్తున్నామని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
Show Full Article
Print Article
Next Story
More Stories