ఏపీలో 19 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Transfer of 19 IAS officers in AP
x

ఏపీలో 19 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

Highlights

ఏపీలో 19 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి. తాజాగా 19 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు.

అటవీ, సైన్స్‌ అండ్ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌గా అనంతబాబు

రామ్‌ప్రకాష్‌ సిసోడియా - స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ(రెవెన్యూ)

జి.జయలక్ష్మి - చీఫ్‌ కమిషనర్(భూ పరిపాలన)

కాంతిలాల్ దండే - ప్రిన్సిపల్ సెక్రటరీ(రవాణా, R&B)

ఎం.గిరిజా శంకర్ - ప్రిన్సిపల్ సెక్రటరీ(ఆర్థిక శాఖ)

ఎస్‌.సురేష్‌ కుమార్ - సెక్రటరీ(మౌలిక వసతులు, పెట్టుబడులు)

సౌరభ్‌ గౌర్‌ - సెక్రటరీ(ITE&C, RTGS)

ఎన్‌.యువరాజ్‌ - సెక్రటరీ (పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్)

Show Full Article
Print Article
Next Story
More Stories