Guntur: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం.. కాలువలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

Tragedy in Uppalapadu of Guntur district
x

Guntur: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం.. కాలువలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి

Highlights

Guntur: మృతులు రాఘవేంద్ర, సాత్విక్, మాన్వితగా గుర్తింపు

Guntur: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో విషాదం జరిగింది. వరద ఉధృతికి కారు కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాన్వితగా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా పాఠశాలకు సెలవు ఇవ్వడంతో ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకుని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories