తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

The rush of devotees continues in Tirumala
x

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Highlights

* శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం

Tirumala Devotees Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలో వేచిఉన్నారు భక్తులు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పట్టనుంది. నిన్న శ్రీవారిని 73 వేల 323 మంది భక్తులు దర్శించుకున్నారు. 41వేల మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక.. నిన్న శ్రీవారికి 3 కోట్ల 20 లక్షల హుండీ ఆదాయం వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories