YS Jagan: ప్రభుత్వ తప్పిదం వల్లే విజయవాడలో వరదలు

YS Jagan
x

YS Jagan

Highlights

YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన జగన్

YS Jagan: ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతోనే విజయవాడను వరద ముంచేసిందన్నారు మాజీ సీఎం జగన్. హోం, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ తప్పిదమే అని విమర్శించారు. ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టడం లేదని.. మూడురోజుల ముందే వర్షాలు వస్తాయని హెచ్చరించినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories