Chandrababu: కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu Letter To The Central Government
x

Chandrababu: కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Highlights

Chandrababu: వెంటనే నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలని కోరిన చంద్రబాబు

Chandrababu: కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మిచౌంగ్ తుఫాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తుఫాన్ కారణంగా 22 లక్షల ఎకరాల పంటనష్టం జరిగిందని.. దాదాపు 10వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 770 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు. తాగునీరు, కరెంటు సరఫరాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన చంద్రబాబు.. వెంటనే నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories