Weather Report: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. వారంలోగా తెలుగు రాష్ట్రాలకు..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
Weather Report: నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణశాఖ ప్రకటించింది. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు తెలిపింది. కాగా మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి.
మరో వైపు కేరళలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఈ కబురు ప్రజలకు ఊరట కల్పించినట్లయ్యింది.
#WATCH | Kerala: Rain lashes several parts of Kottayam district
— ANI (@ANI) May 30, 2024
As per IMD, Southwest Monsoon has set in over Kerala and advanced into most parts of Northeast India today, 30th May. pic.twitter.com/0ersoKXonI
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire