Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

Road accident in Nellore district
x

Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం

Highlights

Nellore: ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి

Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఇన్నోవా వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను జగదీశ్, వెన్నెల, బాబుగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తోన్న మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నెల్లూరు వాసులుగా గుర్తించారు. అరుణాచలం దర్శనానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం గూడూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories