Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

Pilgrim Rush at Tirumala Temple
x

Tirumala: తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

Highlights

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపలకు వచ్చారు.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపలకు వచ్చారు. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 61వేల, 699 మంది భక్తులు దర్శించుకున్నారు. 25వేల,82 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories