చంద్రబాబు కేసును వాదించబోతున్న సిద్ధార్థ్ లూథ్రా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు అడ్వకేట్ సిద్ధార్థ్

Lawyer Sidharth Luthra to Argue on Behalf of Chandrababu
x

చంద్రబాబు కేసును వాదించబోతున్న సిద్ధార్థ్ లూథ్రా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు అడ్వకేట్ సిద్ధార్థ్

Highlights

Sidharth Luthra: చంద్రబాబు అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్ ముందు చంద్రబాబును హాజరుపర్చనున్నారు.

Sidharth Luthra: చంద్రబాబు అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్ ముందు చంద్రబాబును హాజరుపర్చనున్నారు. చంద్రబాబుకు బెయిలా.. లేక జైలా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించబోతున్నారు. ఢిల్లీ నుంచి అతన్ని ప్రత్యేకంగా పిలిపించింది టీడీపీ. ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్నారు అడ్వకేట్ సిద్ధార్థ్. సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ లూథ్రా లాయర్‌గా పని చేస్తున్నారు. గతంలో అమరావతి భూముల కేసును కూడా సిద్ధార్థ్ లూథ్రానే వాదించారు. అలాగే చంద్రబాబు ఇతర కేసులనూ సిద్ధార్థ్ లూథ్రా చూస్తున్నారు. వివేకా హత్య కేసులోనూ సునీత తరఫున వాదనలు వినిపించారు సిద్దార్థ్.

Show Full Article
Print Article
Next Story
More Stories