మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న భూబాగోతాలు

Land Irregularities Come to Fore in Madanapalle Fire Accident Case
x

మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసు.. ఒక్కొక్కటిగా బయటపడుతున్న భూబాగోతాలు

Highlights

Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసులో భూబాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Madanapalle: మదనపల్లె సబ్ కలెక్టరేట్ దగ్ధం కేసులో భూబాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 22ఏ నుంచి... 2.19 లక్షల ఎకరాలకు నిషేద జాబితా తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో రెవెన్యూ అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది.

ఆర్డీవోలు మురళీ, హరిప్రసాద్‌తో పాటు... డీఆర్వోలు, పలువురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మాదవరెడ్డిని తీసుకొచ్చేందుకు ఇప్పటికే సీఐడీ వేట కొనసాగిస్తోంది. మాదవరెడ్డి ఇంట్లో రెండు బస్తాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటు పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులపై సీఐడీ అధికారులు నిఘా పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories