JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారు.. ఉయ్యాలవాడ విగ్రహం పెడితే తప్పేంటి

JC Prabhakar Reddy Paying Homage To Uyyalawada Narasimha Reddy statue
x

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారు.. ఉయ్యాలవాడ విగ్రహం పెడితే తప్పేంటి

Highlights

JC Prabhakar Reddy: తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారు.. ఉయ్యాలవాడ విగ్రహం పెడితే తప్పేంటి

JC Prabhakar Reddy: అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విగ్రహవిష్కరణ చేయకపోవడంపై జేసీ నిన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రారంభం ఆలస్యం అయితే తానే ఆవిష్కరణ చేస్తానని నిన్న ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ క్రమంలో అధికారులు ముసుగు తొలగించారు. విగ్రహం ముసుగు తొలగించి ఓపెన్ చేసిన వారికి జేపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేసి అడ్డుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. తాడిపత్రిలో ఫ్యాక్షన్ లీడర్ విగ్రహమే పెట్టారని, ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories