Jethwani Case: ఐపీఎస్ విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట

IPS Vishal Gunni got relief in AP High Court
x

Jethwani Case: ఐపీఎస్ విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట

Highlights

Jethwani Case: జత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Jethwani Case: ఐపీఎస్ విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అక్టోబర్ 1 వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.

కాగా జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1గా ఉండగా ఏ2గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ3గా కాంతి రాణా, ఏ4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్ గున్నీ ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories