Srisailam Temple: శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Huge Devotees Rush At Srisailam Mallikarjuna Swamy Temple
x

Srisailam Temple: శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Highlights

Srisailam Temple: ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల రద్దీ

Srisailam Temple: ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఇందుకోసం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. భక్తులు స్వామిఅమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన, అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ ఈవో.

Show Full Article
Print Article
Next Story
More Stories