Guntur: పల్నాడు జిల్లా అమరేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

Devotees flocked to Amareswara temple in Palnadu district
x

పల్నాడు జిల్లా అమరేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు 

Highlights

* తెల్లవారుజాము నుంచే కృష్ణానదిలో పుణ్యస్నానాలు.... స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

Devotees: కార్తీక సోమవారం సందర్భంగా పల్నాడు జిల్లాలోని అమరేశ్వర దేవాలయానికి భక్తులు పొటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories