Chandrababu Naidu: కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu visits Tirumala temple
x

Chandrababu Naidu: కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

Highlights

Chandrababu Naidu: స్వామి వారి దర్శనం కోసం నిన్న రాత్రే తిరుమలకు చేరుకున్న చంద్రబాబు

Chandrababu Naidu: ఏపీ సీఎంగా ప్రమాణంస్వీకారం చేసిన చంద్రబాబు మొదటి సారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆయన వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చిన చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించకున్నారు. తిరుమల నుంచి నేరుగా విజయవాడకు చేరుకుని సీఎం కార్యాలయంలో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు.

Also Read: Chandrababu Cabinet: కొలువుదీరిన చంద్రబాబు టీమ్‌.. ఏయే వర్గాల వారికి ఎన్ని పదవులు దక్కాయంటే..

Show Full Article
Print Article
Next Story
More Stories