Purandeswari: కేంద్రం వంద రోజుల్లో రూ. 3లక్షల కోట్లు కేటాయించింది

Purandeswari: కేంద్రం వంద రోజుల్లో రూ. 3లక్షల కోట్లు కేటాయించింది
x
Highlights

Purandeswari: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో మౌలిక వసతుల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు బీజేపీ ఎంపీ పురందేశ్వరి.

Purandeswari: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం 100 రోజుల్లో మౌలిక వసతుల కోసం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు బీజేపీ ఎంపీ పురందేశ్వరి. 50 వేల 600 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలను అభివృద్ధి చేశామన్నారు. 8 కొత్త రైల్వే లైన్ల ప్రాజెక్టులకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఒక రోజుకి నాలుగు కోట్ల 42 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.

రాష్ట్రం ప్రతిపాదించిన రైతుల పేర్లతో కేంద్రం మూడు విడతల కింద 6 వేల రూపాయలను కిసాన్ పథకం కింద అందిస్తుందని తెలిపారామె. ఇక కిసాన్ పథకం కింద దేశ వ్యాప్తంగా.. మూడు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరిందని గుర్తు చేనశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories