AP News: కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్

Big Shock for YCP in Kuppam
x

AP News: కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ 

Highlights

AP News: టీడీపీలో చేరిన ఐదుగురు కౌన్సిలర్లు, 15మంది ఎంటీసీలు

AP News: చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబుతోనే కుప్పం అభివృద్ధి సాధ్యమని వారన్నారు. త్వరలో మరికొంతమంది వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరబోతున్నారని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ తెలిపారు. కుప్పంలో వైసీపీ అవినీతి, అరాచకాలపై విచారణ జరుగుతుందన్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి చంద్రబాబు 250 కోట్లు కేటాయించారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories