Adinarayana Reddy: ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది

AP was destroyed by the previous government Says Adinarayana Reddy
x

Adinarayana Reddy: ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది

Highlights

Adinarayana Reddy: జగన్ ఒక్కరే రూ.2లక్షల కోట్లు దోపిడీ చేశారు

Adinarayana Reddy: ఏపీని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. వైసీపీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఆ పార్టీ వాళ్లు మళ్లీ అధికారంలోకి వస్తామని గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లు 5లక్షల కోట్లు దోచేశారని... జగన్ ఒక్కరే 2లక్షల కోట్లు దోపిడీ చేశారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories