TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..!
x

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..! 

Highlights

రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.

AP Graduates MLC Elections 2024: ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను టీడీపీ బరిలో నిలపనుంది. ఇక ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ ఉండనున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఆళపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు దాదాపు నెల రోజుల క్రితమే ఖరారైనప్పటికీ తాజాగా అధికారికంగా ఆ పేరును ప్రకటించారు. అప్పటి నుండే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాల్సిందిగా చంద్రబాబు ఆయనకు సూచించినట్లు వార్తలొచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories