తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట- ఏపీ ముఖ్యమంత్రి... ... Live Updates:ఈరోజు (జూలై-03) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట

- ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాసిన కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం

- మీ విజయానికి మా జాతి సహకారం కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్ల మీరు పొంద లేదా.. ముద్రగడ

- పాలకులు ప్రజల యొక్క కష్టాలలో పాలుపంచుకోవాలి.. ముద్రగడ

- ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు గారు మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి లాగా పూజలందుకో వాలే కాని పదవి మూన్నాళ్ళ ముచ్చట చేసుకోకండి... ముద్రగడ

- ముఖ్యమంత్రి గారు దయచేసి మా జాతి సమస్య తీర్చమని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.... ముద్రగడ పద్మనాభం

Update: 2020-07-03 04:55 GMT

Linked news