రూ. 48.21 లక్షలతో కేంద్ర బడ్జెట్

రూ.48.21 లక్షలతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం ఆదాయం రూ. 32.07 లక్షల కోట్లుగా అంచనా వేసింది. పన్ను ఆదాయం రూ. 28.83 లక్షలుగా కేంద్రం తెలిపింది. ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ. 16 లక్షల కోట్లుగా ఉంటాయని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

Update: 2024-07-23 07:19 GMT

Linked news