కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేలోపుగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. 1200 పాయింట్లు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 360 పాయింట్లు పడిపోయింది. ఇవాళ ఉదయం నుంచి లాభాల్లోనే స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి ముందునుంచే నష్టాల వైపు మళ్లాయి. అయితే నిర్మలా సీతారామన్ ప్రసంగం పూర్తయ్యేసరికి స్టాక్ మార్కెట్లు పడిపోయాయి.

Update: 2024-07-23 07:15 GMT

Linked news