Amaravati updates: ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్...

అమరావతి..

-పెన్షన్ విషయంలో జగన్ రెడ్డి గారి మోసాలు అన్నీ ఇన్నీ కావు.

-అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ అన్నారు.

-మాట మార్చి,మడమ తిప్పి ప్రతి ఏడాది పెన్షన్ రూ.250 పెంచుతూ పోతాన‌న్నారు.

-జూలై నుండి రూ.2500 పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నా తాత్సారం చేస్తున్నారు.

-ఇప్పటికే అవ్వా, తాతలు రూ.1000 నష్టపోయారు.

-సంక్షేమ క్యాలెండర్ లో అవ్వా, తాతల పెన్షన్ పెంపు ప్రస్తావన లేకపోవడం దారుణం. టిడిపి ఐదేళ్లలో రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలకు పెంచింది.

-వైసీపీ నేతలు వెయ్యి పెన్షన్ ని రూ.2250 చేసామంటూ సిగ్గు వదిలి అసత్య ప్రచారం చేస్తున్నారు.

-తేదీ.30.5.2019 న జగన్ రెడ్డి గారి మొదటి సంతకం ప్రకారం జారీ చేసిన జిఓ.103 లో 2 వేల పెన్షన్ ని రూ.2250 కి పెంచుతున్నట్టు ఎందుకు ఉందో     సమాధానం చెప్పాలి

-ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ని పెంచి జూలై నుండి ఉన్న బకాయిలు పెన్ష‌న‌ర్ల‌కు చెల్లించాలి.

Update: 2020-10-01 12:21 GMT

Linked news