ప‌ట్ట‌భద్రుల ఎన్నిక‌ల్లో సీపీఎం సీపీఐ కలిసి పోటీ: చాడ వెంకట రెడ్డి

చాడ వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి @ మగ్ధుమ్ భవన్..

- కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రయివేటికరణ ,వ్యవసాయ చట్టాలపై పై సీపీఐ తీవ్రంగా ఖండిస్తుంది..

- ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ని అంశాలు ఇంకా పూర్తి కాలేదు కేంద్రం ఈ విషయంలో వివక్ష చూపిస్తుంది..

- అక్టోబర్ 12 - 18 వరకు జలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం..

- కృష్ణ, గోదావరి నదుల విషయం లో అపెక్స్ కౌన్సిల్ 2016 నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఎందుకు సమావేశం కాలేదు..

- పట్టబద్రుల ఎన్నికల్లో సీపీఎం సీపీఐ కలిసి పోటీ చేస్తుంది...

- అభ్యర్థుల ఎంపిక కొనసాగుతుంది..

- రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం...

- దుబ్బాక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని నిర్ణయించాం..

- దుబ్బాక ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు...

- ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

Update: 2020-10-07 08:46 GMT

Linked news