విశాఖ ఉక్కుపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు: సోము వీర్రాజు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంపై రాజకీయ వేడి రగులుకున్న తరుణంలో ఈ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
- స్టీల్ ప్లాంట్ అంశంలో నిరసనలు నిలుపుదల చేయకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
- స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనలలో పాల్గొనవద్దని కోరారు.
- ఆందోళన కలిగించేలా వైసీపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఉద్యోగులు నమ్మవద్దని సూచించారు.
Update: 2021-02-20 01:23 GMT