ముఖ్య వార్తలు
No Image

చంద్రబాబుపై ముఖ్యమంత్రి రోశయ్య మండిపాటు
రాష్ట్రప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. అధికారం కోసం బాబు తపించిపోతున్నాడని మండిపడింది. అధికారం లేనందుకు ఆయనకు అంతా శూన్యంగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి రోశయ్య గరమయ్యారు. తెలంగాణపై చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి అని మరో నేత వట్టివసంతకుమార్ ఆరోపించారు. 2014లో అధికారంలోకి రాలేనన్న భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృధ్ధే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలకు దిగితే చూస్తు ఊరుకోమని కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు చురకలంటించారు.

ప్రధాన వార్తలు
No Imageముస్లిం రిజర్వేషన్లు కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పు: సచివాలయం ఎదుట ఎంఐఎం ధర్నా వివరాలు
ప్రత్యేక వార్తలు
JSP Page
   
భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. పన్నాగాలు పారకపోవడంతో సరికొత్త వ్యూహాలు అనుసరిస్తున్నారు. లక్ష్య సాధనకోసం మహిళా ఉగ్రవాదులను రంగంలోకి దించుతున్నారు. జమ్మూలో హఫీసాబాను అనే మహిళా ఉగ్రవాదిని అరెస్ట్ చేయడంతో కుట్ర బట్టబయలైంది. 27ఏళ్ళ హఫీసా హుజీ సంస్ధలో తీవ్రవాద శిక్షణ పొందిందని పోలీసులు తెలిపారు.
   No image
వాణిజ్య వార్తలు
క్రీడా వార్తలు
ఈ రోజు ప్రశ్న
జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ రాష్ట్ర విభజనకేనా..?

a. అవును
b. కాదు



Charts: Pie, Vertical Bar
ప్రకటనలు