ముఖ్య వార్తలు
No Image

ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అరుదైన గౌరవం
దేశ రాజకీయాల్లో ధృవతారగా వెలుగుతున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రతిష్ట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమయింది. ఆయనకు ప్రతిష్టాత్మక ప్రపంచ రాజనీతిజ్ఞుడు పురస్కారం లభించింది. వాషింగ్టన్ కు చెందిన  ద అపీల్ ఆఫ్‌ కన్‌సైన్స్ ఫౌండేషన్ సంస్థ 2010సంవత్సరానికి వరల్డ్ స్టేట్స్ మన్ అవార్డును మన్మోహన్ సింగ్‌కు ప్రకటించింది. 1905లో ఏర్పాటయిన "ద అపీల్ ఆఫ్‌ కన్‌సైన్స్ ఫౌండేషన్" ప్రపంచ వ్యాప్తంగా మనవహక్కుల పరిరక్షణ, మత స్వాతంత్ర్యానికి కృషి చేస్తోంది. సెప్టెంబర్‌లో ప్రపంచ రాజనీతిజ్ఞుడు పురస్కారాన్ని మన్మోహన్ కు ప్రదానం చేయనున్నారు.

ప్రధాన వార్తలు
No Imageమావోలకు కోలుకోలేని ఎదురుదెబ్బ: ఇద్దరు అగ్రనేతలు మృతి వివరాలు
ప్రత్యేక వార్తలు
JSP Page
   
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించటం సాథ్యం కాదని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. లోక్‌సభలో బిజేపీ ఎంపీ యశ్వంత్ సిన్హా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రొలియం ఉత్పత్తుల ధరలను తగ్గించలేమని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు.
   No image
వాణిజ్య వార్తలు
క్రీడా వార్తలు
ఈ రోజు ప్రశ్న
రాష్ట్రం విడిపోతే తెలంగాణలో రాయలసీమను కలపాలా..?

a. అవును
b. కాదు



Charts: Pie, Vertical Bar
ప్రకటనలు
 
Image not found