ముఖ్య వార్తలు
No Image

కేంద్ర హోంశాఖ హెచ్చరికలతో దేశంలో హై అలర్ట్
దేశంలో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. దీంతో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదులు బాంబులతో దాడి చేయవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోనూ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి, తనిఖీలను ముమ్మరం చేశారు. నిఘావర్గాల హెచ్చరికలతో మెట్రో నగరాల్లో పోలీసులు భద్రతను మరింతగా పెంచారు.

ప్రధాన వార్తలు
No Imageతెలంగాణ కోసం మరో ఉస్మానియా విద్యార్థి ఆత్మహత్య వివరాలు
ప్రత్యేక వార్తలు
JSP Page
   
నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలకెక్కే రాజ్ థాకరే నోటికి ఎట్టకేలకు సుప్రీం కోర్టు కళ్లేంవేసింది. ఇతర వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించింది.
   No image
వాణిజ్య వార్తలు
క్రీడా వార్తలు
ఈ రోజు ప్రశ్న
మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో మహిళలకు మేలు జరుగుతుందా..?

a. అవును
b. కాదు



Charts: Pie, Vertical Bar
ప్రకటనలు
 
Image not found