స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకెళ్తున్నాయి. బడ్జెట్ అనంతరం మూడు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్లలో ప్రణబ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.
పారిశ్రామిక వర్గాలు, స్టాక్ మార్కెట్లు ఎదురుచూస్తున్న ద్రవ్యవిధాన సమీక్షను రిజర్వు బ్యాంకు ప్రకటించింది. సిఆర్ ఆర్ ను 75బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.